logo

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కే.ప్రభాకర్ రావును కలెక్టర్‌ రాజర్షి షా ఆయన చాంబర్లో శనివారం మర్యాదపూర్వకంగా

Updated : 04 May 2024 16:56 IST

ఎదులాపురం: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కే.ప్రభాకర్ రావును కలెక్టర్‌ రాజర్షి షా ఆయన చాంబర్లో శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి కలెక్టర్‌ పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లా స్థితిగతులపై చర్చించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని