logo

పోస్టల్ ఓటు వినియోగించుకున్న పోలీసులు

ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు శనివారం పోస్టల్ ఓటును వినియోగించుకున్నారు.

Updated : 04 May 2024 19:28 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు శనివారం పోస్టల్ ఓటును వినియోగించుకున్నారు. ఎన్నికల విధులు కేటాయించిన పోలీసులు తమ ఓటు హక్కును ఎన్నికల సంఘం కేటాయించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఫెసిలిటేషన్ కేంద్రంలోని పోలింగ్ బూత్‌లో ముందుగానే ఓట్లు వేశారు. ముందుగా ఓటు వేయడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని