logo

కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

అదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పల్‌రాలో సోమవారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 06 May 2024 16:13 IST

తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పల్‌రాలో సోమవారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కర పత్రాలను పంపిణీ చేశారు. ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్ నారాయణ ,రమణ యాదవ్, గంగారెడ్డి, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని