logo

మండల కేంద్రంలో భాజపా ఎన్నికల ప్రచారం

తాంసి మండల కేంద్రంలో గురువారం భాజపా నాయకులు  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 09 May 2024 13:20 IST

తాంసి : తాంసి మండల కేంద్రంలో గురువారం భాజపా నాయకులు  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ  ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. భాజపా ఎంపీ అభ్యర్థిగా గోడం నగేష్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారం కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రాజు, నాయకులు నారాయణ,  సదానందం, కిషన్ , పొచ్చారెడ్డి, పొచ్చన్న,  ప్రవీణ్, అరుణ్ కుమార్ , పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని