logo

ప్రకృతి ఒడిలో మురిసిన జెండా

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మన్యంలోని ప్రతి పల్లెలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. జీకే వీధి మండలం లంకపాకలులో వాలంటీరు లక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం....

Published : 13 Aug 2022 01:48 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మన్యంలోని ప్రతి పల్లెలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. జీకే వీధి మండలం లంకపాకలులో వాలంటీరు లక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు, పిల్లలు జెండాలతో దేశభక్తి చాటుకున్నారు.

-గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే


వేడుకగా.. రక్షాబంధన్‌

జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో శుక్రవారం రక్షా బంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు దేవాలయాల్లో పూజలు చేశారు.  పాడేరు సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌కు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి రాఖీ కట్టారు.

-పాడేరు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని