కమనీయం.. తిరుపతమ్మ కల్యాణం
పెనుగంచిప్రోలులో గోపయ్య సమేత తిరుపతమ్మ కల్యాణోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అమ్మవారికి తలంబ్రాలు పోస్తున్న విప్ ఉదయభాను దంపతులు
పెనుగంచిప్రోలు, న్యూస్టుడే: పెనుగంచిప్రోలులో గోపయ్య సమేత తిరుపతమ్మ కల్యాణోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కొల్లా వంశీయులు రాజశేఖర్, అపర్ణ దంపతులు, కాకాని వంశీయులు రంజిత్కుమార్, నిషిత దంపతులు, ఆలయ ఛైర్మన్ యింజం చెన్నకేశవరావు, ఈవో లీలాకుమార్, ఆర్డీవో రవీంద్రరావు, ఏఎస్పీ నాగేశ్వరరెడ్డి దంపతులు పీఠలపై కూర్చున్నారు. భారీగా తరలివచ్చిన భక్త జనం కల్యాణాన్ని వీక్షించారు.
వేడుకకు హాజరైన భక్తులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..
-
India News
Amritpal Singh: ‘ఆపరేషన్ అమృత్పాల్’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!
-
Movies News
RRR: ‘ఆస్కార్’కు అందుకే వెళ్లలేదు.. ఆ ఖర్చు గురించి తెలియదు: ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత