logo

విష్ణునివాసం ఘటనపై జేసీ ఆరా

తిరుపతి విష్ణునివాసం కొవిడ్‌ కేంద్రంలో కరోనా బాధితులకు అందిస్తున్న ఆహార నిర్వహణపై జేసీ రాజశేఖర్‌ ఆరా తీశారు. గురువారం సాయంత్రం తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డితో కలిసి విష్ణునివాసాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధితులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. బాధితులకు

Published : 21 Jan 2022 05:07 IST


సిబ్బందికి సూచనలు ఇస్తున్న జేసీ రాజశేఖర్‌, ఆర్డీవో కనకనరసారెడ్డి

తిరుపతి(రెవెన్యూ): తిరుపతి విష్ణునివాసం కొవిడ్‌ కేంద్రంలో కరోనా బాధితులకు అందిస్తున్న ఆహార నిర్వహణపై జేసీ రాజశేఖర్‌ ఆరా తీశారు. గురువారం సాయంత్రం తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డితో కలిసి విష్ణునివాసాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధితులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. బాధితులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించకుండా అందించాలని ఆదేశించారు. జేసీ వెంట తిరుపతి అర్బన్‌ తహసీల్దార్‌ వెంకటరమణ, ఆర్‌ఐ జానీబాష, వీఆర్వోలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని