ఆలయాభివృద్ధిపై మంత్రితో సమావేశం
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయాభివృద్ధికి రూపొందించిన బృహత్తర ప్రణాళిక(మాస్టర్ప్లాన్)ను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ...
కాణిపాకం, న్యూస్టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయాభివృద్ధికి రూపొందించిన బృహత్తర ప్రణాళిక(మాస్టర్ప్లాన్)ను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్ హరిజవహర్లాల్కు పూతలపట్టు ఎమ్మెల్యే బాబు, పాలకమండలి ఛైర్మన్ ఎ.మోహన్రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు విజయవాడలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వివరించారు. ఆలయాభివృద్ధిలో భాగంగా ఎక్కడైక్కడ ఏఏ నిర్మాణాలు చేపడుతున్నది వారికి కూలంకషంగా తెలిపారు. దేవాదాయశాఖ సీఈ శ్రీనివాసరావు, ఈఈ వెంటకనారాయణ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Weather Update: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
-
World News
China: భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వుతున్న చైనా..!
-
India News
Education ministry: 10వ తరగతిలో.. 27.5లక్షల మంది ఫెయిల్..!
-
Crime News
Visakhapatnam: పెందుర్తిలో అర్ధరాత్రి రెచ్చిపోయిన రౌడీ మూకలు
-
Politics News
Andhra News: ఎంపీ అవినాష్ రెడ్డి కేసు అంతులేని కథ: గోరంట్ల
-
Sports News
CSK vs GT: ‘ఫైనల్’ ఓవర్లో హార్దిక్ అలా ఎందుకు చేశాడో..?: సునీల్ గావస్కర్