ప్రభల తీర్థాలకు వేళాయే..
సంక్రాంతిలో కనుమరోజు జరిగే ప్రభల ఉత్సవాలకు గ్రామాల్లో సర్వం సిద్ధం చేస్తున్నారు. అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం గ్రామాల్లో రాష్ట్రంలో ఎత్తయిన ప్రభలను రూపొందిస్తున్నారు. ఇక్కడి ఏకాదశరుద్రులను ఒకే పర్యాయం దర్శించుకునేందుకు దేశంలోని
వాకలగరువులో ప్రభ తయారీలో యువకులు
న్యూస్టుడే, అంబాజీపేట సంక్రాంతిలో కనుమరోజు జరిగే ప్రభల ఉత్సవాలకు గ్రామాల్లో సర్వం సిద్ధం చేస్తున్నారు. అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం గ్రామాల్లో రాష్ట్రంలో ఎత్తయిన ప్రభలను రూపొందిస్తున్నారు. ఇక్కడి ఏకాదశరుద్రులను ఒకే పర్యాయం దర్శించుకునేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ఇప్పటికే ఏడెకరాల కొబ్బరితోటను శుభ్రం చేయించారు. తీర్థానికి భక్తులు వచ్చేందుకు అనువుగా రహదారులను తీర్చిదిద్దారు. ఆయా గ్రామాల్లో ప్రభలను సిద్ధం చేస్తున్నారు.
అంతా ఐక్యంగా..
తీర్థాలకు తీసుకొచ్చే ప్రభల తయారీలో గ్రామస్థులు అందరూ ఐక్యతతో నిలిచి అందమైన రుద్రప్రభలను రూపొందిస్తారు. ఇందుకోసం నియమ నిష్ఠలతో ఉంటారు. ఒక ప్రభను తయారు చేయాలంటే 10 నుంచి 100 మంది వరకూ పని చేయాల్సి ఉంటుంది. వాటిని భుజాలపై మోయాలంటే 150 నుంచి 200 మంది యువకులు క్రమశిక్షణతో నడుంకట్టాలి. తాటిచెట్టు పట్టెలతో ప్రభ శూలం నిర్మిస్తారు. దీనికి టేకు బల్ల అమర్చుతారు. మర్రికర్రతో చేసిన అయిదు కాళ్లు వీటికి ఏర్పాటు చేస్తారు. ఒక ప్రభను తీర్చిదిద్దడానికి రూ.80వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చుఅవుతుంది. 20 నుంచి 43 అడుగుల పొడవు, 10 నుంచి 20 అడుగుల వెడల్పులో ఈ ఆధ్యాత్మిక సంక్రాంతి ప్రభలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు