చట్టాలపై ప్రజలకు అవగాహన
అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించేందుకు చట్టాలపై అవగాహన కల్పించేలా న్యాయసేవాధికార సంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ వైవీఎస్బీజీ పార్థసారథి తెలిపారు.
ల్యాప్టాప్లను అందజేస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ పార్థసారథి, జేసీ రాజకుమారి తదితరులు
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించేందుకు చట్టాలపై అవగాహన కల్పించేలా న్యాయసేవాధికార సంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ వైవీఎస్బీజీ పార్థసారథి తెలిపారు. కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో శనివారం న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీస్ క్యాంప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉచిత న్యాయ సేవలతో పాటు, అర్హత ఉన్న వారికి సంక్షేమ పథకాలను ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో అందించే లక్ష్యంతో సంస్థ పని చేస్తుందన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ సరకుల ధరలు నియంత్రించడంతో పాటు, నిరుపేదలకు రాయితీతో ఆహార పదార్థాలను అందిస్తున్నామన్నారు. నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రామ్గోపాల్ మాట్లాడుతూ ప్రజలకు ఉచిత, సత్వర న్యాయం, చట్టాలపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా సంస్థ పని చేస్తుందన్నారు. సంస్థ కార్యదర్శి రత్నకుమార్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన పథకాలు సమర్థంగా అమలు చేయడం, చిన్నారులకు న్యాయ సేవల పథకం అంశాలపై సంస్థ అవగాహన శిబిరాలను నిర్వహిస్తుందన్నారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. అనంతరం బ్యాంకు లింకేజీ ద్వారా 11,941 డ్వాక్రా సంఘాలకు రూ.609.24 కోట్లను, స్త్రీ నిధి ద్వారా 17,167 డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.67.98 కోట్ల చెక్కులను అందించారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్టాప్లు, వీల్ ఛైర్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, విభిన్న ప్రతిభావంతుల ఏడీ సువార్త, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?