logo

ఓటు హక్కు వినియోగం!

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆదివారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Published : 06 May 2024 04:54 IST

సత్తెనపల్లిలో పోలింగ్‌ ప్రక్రియ పరిశీలిస్తున్న కలెక్టర్‌ శివశంకర్‌

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆదివారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. మహిళ, పురుషులకు వేర్వేరుగా కేంద్రాలు లేకపోవడంతో ఒకేచోట వరుసలో ఎక్కువ సేపు నిల్చోవాల్సి వచ్చింది. ఎండవేడికి ఉక్కపోతతో అల్లాడిపోయారు. 

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట, న్యూస్‌టుడే, సత్తెనపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని