logo

మణికొండలో 25, 26 తేదీల్లో జాబ్‌ మేళా

భారత్‌ సేవా సెంటర్‌ ఆధ్వర్యంలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ విద్యార్హత కలిగి అనుభవం ఉన్నవారు ఈనెల 25, 26 తేదీల్లో ఉ.11గం.ల నుంచి మ.3గం.ల వరకు నిర్వహించే జాబ్‌ మేళాకు హాజరు కావొచ్చని సంస్థ ఒక ప్రకటనలో కోరింది.

Published : 24 Mar 2023 02:40 IST

నార్సింగి, న్యూస్‌టుడే: భారత్‌ సేవా సెంటర్‌ ఆధ్వర్యంలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ విద్యార్హత కలిగి అనుభవం ఉన్నవారు ఈనెల 25, 26 తేదీల్లో ఉ.11గం.ల నుంచి మ.3గం.ల వరకు నిర్వహించే జాబ్‌ మేళాకు హాజరు కావొచ్చని సంస్థ ఒక ప్రకటనలో కోరింది. మార్కెటింగ్‌ మేనేజర్లు, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌, హెచ్‌.ఆర్‌.ఎగ్జిక్యూటివ్స్‌, ఫిమేల్‌ టెలీకాలర్స్‌, ఫిమేల్‌ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్స్‌, డీటీపీ, వెబ్‌ డిజైనర్లు, రిసెప్షనిస్టులు, ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సెలర్లు, డిజిటల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌, ట్రైనింగ్‌ సెంటర్‌ మేనేజర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ పోస్టులు ఉన్నాయన్నారు. వివరాలకు ఫోన్‌ నెం.9959363083లో సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని