logo

అదిరే ఆరంభం.. మురిసె అభిమానం

ధనాధన్‌ ఆటకు పేరొందింది ఐపీఎల్‌ టోర్నీ. అందుకు తగినట్టుగానే నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌, మంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ ఆద్యంతం క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది.

Published : 28 Mar 2024 03:48 IST

హబ్సిగూడ, న్యూస్‌టుడే: ధనాధన్‌ ఆటకు పేరొందింది ఐపీఎల్‌ టోర్నీ. అందుకు తగినట్టుగానే నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌, మంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ ఆద్యంతం క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. ఎండల వేళ.. సాయంత్రం తరలివచ్చిన అభిమానులు ఆటగాళ్ల సిక్సర్ల మోతతో కేరింతలు కొట్టారు. ఈ సీజన్‌లో నగరంలో తొలి మ్యాచ్‌ కావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇదే అదనుగా బ్లాకులో టికెట్లు అమ్ముతున్న 14మందిని మల్కాజిగిరి ఎస్‌వోటీ బృందం పట్టుకొని 60 టికెట్లను స్వాధీనం చేసుకుంది.

విజయ్‌ దేవరకొండ సోదరులు

 

నిర్మాత సురేష్‌బాబు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని