logo

క్రిశాంక్‌ కస్టడీకి కోర్టు అనుమతి

భారాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ను ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ శనివారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.

Published : 05 May 2024 03:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ను ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ శనివారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. ఆదివారం ఉ. 11 గంటల నుంచి సోమవారం ఉ. 11  వరకు విచారించాలని స్పష్టం చేసింది. ఓయూ మెస్‌ల మూసివేతపై సర్క్యులర్‌ను మార్ఫింగ్‌ చేశారన్న అభియోగంపై ఈనెల 1న క్రిశాంక్‌ను అరెస్టు చేశా రు.  మరిన్ని వివరాలు రాబట్టేందుకు  కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని