logo

భాగ్యనగర్ తండాలో బోనాల వేడుక

భాగ్యనగర్ తండాలో బోనాల వేడుకను మంగళవారం వైభవంగా నిర్వహించారు.

Updated : 23 Apr 2024 15:26 IST

కారేపల్లి: భాగ్యనగర్ తండాలో బోనాల వేడుకను మంగళవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు ఎత్తుకుని బంజారా నృత్యం చేస్తూ వీధుల్లో ప్రదర్శన చేపట్టారు. అనంతరం ముత్యాలమ్మ బొడ్రాయి విగ్రహాలకు బోనాలు సమర్పించి మొక్కలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆలోతు ఈశ్వరి బాయ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని