logo

చిందుకూరులో పిడుగుపడి వ్యక్తి మృతి

మండలంలోని చిందుకూరు గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

Published : 20 Apr 2024 14:08 IST

గడివేముల: మండలంలోని చిందుకూరు గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. చిందుకూరు  గ్రామానికి గొర్రెలు మేపడానికి వచ్చిన డోన్ శేఖర్ అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.  అదేవిధంగా  గడిగరేవుల గ్రామంలో  కురిసిన గాలి వానకు పిడుగు పడి దాదాపు 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని