logo

చిప్పగిరిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

మండల కేంద్రమైన చిప్పగిరి ఎస్సీ కాలనీలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ రిజ్వాన్ శనివారం తెలిపారు.

Published : 04 May 2024 17:22 IST

చిప్పగిరి: మండల కేంద్రమైన చిప్పగిరి ఎస్సీ కాలనీలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ రిజ్వాన్ శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన రామాంజనేయులు, పవన్ కల్యాణ్ వర్గాల మధ్య పాత గొడవల కారణంగా ఘర్షణ చోటు చేసుకుంది. బాలరామాంజనేయులు, పవన్ కల్యాణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ తెలిపారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని