logo

పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీడీవో

మండలంలో ఈనెల 13న ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఎంపీడీవో సోనీబాయి సిబ్బందికి సూచించారు.

Updated : 04 May 2024 19:48 IST

గోనెగండ్ల: మండలంలో ఈనెల 13న ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఎంపీడీవో సోనీబాయి సిబ్బందికి సూచించారు. శనివారం గోనెగండ్లలోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవో పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఇంకా మిగిలి ఉన్న అవసరమైన ఏర్పాట్లను గుర్తించి పూర్తిస్థాయిలో వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని