logo

పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌ను పరిశీలించిన సబ్ కలెక్టర్

ఆదోని నియోజకవర్గానికి సంబంధించి నెహ్రూ మెమోరియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఆదోని ఎన్నికల అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు.

Updated : 06 May 2024 15:53 IST

ఆదోని మార్కెట్: ఆదోని నియోజకవర్గానికి సంబంధించి నెహ్రూ మెమోరియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఆదోని ఎన్నికల అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు. సబ్ కలెక్టర్ వెంట నోడల్ ఆఫీసర్ సి.ఆర్.శేషయ్య, డి.ఎస్.పి శివ నారాయణస్వామి, తహశీల్దారు హసీనా సుల్తానా, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డిప్యూటీ తహసీల్దారులు రుద్ర గౌడ్, రామేశ్వర్ రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని