logo

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

Published : 06 May 2024 02:45 IST

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

కట్టంగూరు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

కట్టంగూరు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌తో కలిసి కట్టంగూరులో ఆదివారం రోడ్‌షో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే సాగునీటి పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మతాల పేరుతో ఓట్లు అడిగే వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు