logo

ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కుమార్తె

నియోజకవర్గంలో 30వ వార్డులో  తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి  మాజీ మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌ పోతుగంటి అలేఖ్యతో కలిసి ...

Updated : 04 May 2024 13:10 IST

కావలి: నియోజకవర్గంలో 30వ వార్డులో  తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి  మాజీ మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌ పోతుగంటి అలేఖ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ  తన తండ్రి రూపొందించిన లోకల్‌ మ్యానిఫెస్టో, తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు.  తన తండ్రి విజయాన్ని పట్టణ, నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో ఖరారు చేశారని  దీమా వ్యక్తం చేశారు.  ఎన్నికల తర్వాత  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని