logo

బ్యాలెట్‌ పేపర్‌పై అవగాహన కలిగించాలి

కావలిలోని తెదేపా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో 23వ వార్డ్‌లో సమావేశం నిర్వహించారు.

Updated : 06 May 2024 13:35 IST

కావలి: కావలిలోని తెదేపా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో 23వ వార్డ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెదేపా సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని, ఓటర్లకు నమూనా బ్యాలెట్ పేపర్‌పై అవగాహన కలిగించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్‌ఛార్జి వర్ధిని వెంకటేశ్వర్లు, కో-ఆర్డినేటర్ మస్తాన్, బూత్ కన్వీనర్లు ఆలా శ్రీనివాసులు, అంబటి కిషోర్, విష్ణు, గోస్ రవి, కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు