2.30 లక్షల మె.ట.ధాన్యం కొనుగోలు
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొదట 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 411 కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది
నిజామాబాద్ కలెక్టరేట్, న్యూస్టుడే : జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొదట 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 411 కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 1.94 లక్షల మె.టన్నులతో నల్గొండ ద్వితీయ, 89 వేల మె.ట.తో సూర్యాపేట తృతీయ స్థానంలో నిలిచాయి. జిల్లాలో 33,676 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. 1.30 లక్షల మె.ట. ధాన్యం ట్యాబ్లో నమోదు చేయగా.. రూ.287.74 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. సేకరించిన వడ్లను మిల్లులకు పంపిస్తున్నారు. గన్నీ సంచుల, హమాలీల కొరత లేదని.. రానున్న రోజుల్లో మరింత వేగంగా కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నాలుగింటిపై భారాస, కాంగ్రెస్, -
సమయం ఉంది మిత్రమా
[ 03-05-2024]
ఎండల తీవ్రత నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని గంట పాటు పెంచింది. ఈ మేరకు రాష్ట్రంలోని 106 శాసనసభ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. -
విమానం ఎగరాలి.. ఇందూరు మురవాలి!
[ 03-05-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.. ఇతర ప్రాంతాలతో పోల్చిచూస్తే ప్రజల జీవన ప్రమాణాల్లో ముందుంది. ఇక్కడి వారు వ్యవసాయం, విద్య, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందారు. పాశ్చాత్య దేశాలతో సంబంధాలున్న వారు లక్షల్లో ఉన్నారు. -
ఉదయం ప్రచారాలు.. సాయంత్రం సమావేశాలు
[ 03-05-2024]
సూర్యప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది.. మరోవైపు ప్రచార గడువు దగ్గర పడుతోంది. ఈ ప్రచండ వేడిమిలో రాజకీయపార్టీల ప్రచార సరళి మారిపోయింది.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంతగా ప్రచార జోరు కనిపించడం లేదు. -
పుస్తక రూపం.. ఓటరు చైతన్యం
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికలకు అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియలో తప్పులు జరగకుండా పక్కాగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తలమునకలైంది. -
పోస్టల్ బ్యాలెట్కు వేళాయె
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ద్వారా ఓటింగ్ జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
పోలీసు వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
[ 03-05-2024]
పోలీసుల ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటన మండలంలోని తిమ్మాపూర్ గేట్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. -
‘దేశం, ధర్మ రక్షణే భాజపా లక్ష్యం’
[ 03-05-2024]
దేశాన్ని, ధర్మాన్ని రక్షించడమే భాజపా లక్ష్యమని భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. గురువారం జుక్కల్ మండలంలోని కౌలాస్, మహ్మదాబాద్, ఖండేబల్లూర్, వజ్రఖండి, జుక్కల్ గ్రామాల్లో ఆయన భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార, -
పదేళ్లు అవకాశం ఇస్తే చేసిందేమీ లేదు
[ 03-05-2024]
పదేళ్లు ఎంపీగా అవకాశం ఇస్తే ఎంపీ బీబీ పాటిల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు విమర్శించారు. గురువారం పిట్లం అంబేడ్కర్ కూడలిలో జనజాతర నిర్వహించారు. -
‘ప్రజా సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం’
[ 03-05-2024]
ప్రజల సంక్షేమానికి నిరంతరం పోరాడే వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనని, ఆయన వెన్నంటే ఉంటూ ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తామని మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 03-05-2024]
జిల్లాలో ఎండల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నిప్పుల కుంపటిలా మారింది. వేసవి తాపానికి తట్టుకోలేని జనం వేడిమికి సతమతమవుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు. -
నోటీసు బోర్డుపై అభ్యర్థుల సమాచారం
[ 03-05-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పోటీచేసే అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర, వయసు, విద్యార్హత, వ్యాపారం, భూముల వివరాలు కచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిందే. -
నగరంలో గొలుసు చోరీకి విఫలయత్నం
[ 03-05-2024]
జిల్లా కేంద్రం మూడో ఠాణా పరిధిలో మహిళ మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్తూ దుండగుడు దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. -
19 మంది అభ్యర్థులు.. ఒకే మహిళ
[ 03-05-2024]
జహీరాబాద్ లోక్సభ బరిలో మొత్తంగా 19 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీల అభ్యర్థులు ముగ్గురు పోటీ పడుతున్నారు. భారాస నుంచి గాలి అనిల్కుమార్, -
బాల్య వివాహం చేసిన 14 మందిపై కేసు నమోదు
[ 03-05-2024]
లింగంపేట మండలంలోని ఓ మారుమూల గిరిజన తండాలో ఇద్దరు మైనర్లకు బాల్య వివాహం చేసిన 14 మందిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై చైతన్యకుమార్రెడ్డి తెలిపారు.