logo

మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

ఎమ్మెల్యే మదన్‌మోహన్  ఆదేశాల మేరకు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 08 May 2024 11:14 IST

నాగిరెడ్డిపేట: ఎమ్మెల్యే మదన్‌మోహన్  ఆదేశాల మేరకు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హస్తం  గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్‌  ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ను  భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ ఠాగూర్, కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ మన్నె వెంకట్,  వైస్ ప్రెసిడెంట్ సాయ గౌడ్,  బీసీ సెల్ అధ్యక్షులు యాదయ్య,  మేకల నర్సింహులు,  మేకల గోపాల్,  మైనార్టీ అధ్యక్షుడు షకీల్,  వైస్ ప్రెసిడెంట్ షహోదిన్,  సోషల్ మీడియా ఇంఛార్జి ప్రవీణ్ కుమార్,  డాన్ పోతుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని