logo

బజరంగ్దల్ ఆందోళన

తెలంగాణ ప్రాంత విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ పిలుపు మేరకు ఇందూరు దేవి రోడ్డు చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేసి తదనంతరం జిల్లా ఎన్నికల అధికారికి సీఎం రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ మీద ఫిర్యాదు చేశారు.

Published : 08 May 2024 21:29 IST

నిజామాబాద్‌ సాంస్కృతికం: తెలంగాణ ప్రాంత విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ పిలుపు మేరకు ఇందూరు దేవి రోడ్డు చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేసి తదనంతరం జిల్లా ఎన్నికల అధికారికి సీఎం రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ మీద ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ రాముడి మీద చేసిన అనిచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇందూరు అర్బన్ విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ప్రబారి దాత్రిక రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ముఖ్యఅతిథిగా విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో బజరంగ్దళ్ నగర అధ్యక్షుడు అఖిల్, నగర ఉపాధ్యక్షులు ఇందూరు సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు పాతూరి మహేష్, విశ్వహిందూ పరిషత్ నగర కార్యదర్శి రాంప్రసాద్ చటర్జీ, నికేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని