logo

ప్రధాని మోదీ ప్రచారం

నవరంగ్‌పూర్‌ జిల్లా చికిలి క్రీడా మైదానంలో భాజపా తరఫున ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గన్నారు.

Updated : 06 May 2024 16:56 IST

నవరంగ్‌పూర్‌: నవరంగ్‌పూర్‌ జిల్లా చికిలి క్రీడా మైదానంలో భాజపా తరఫున ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గన్నారు. అవిభక్త కోరాపుట్ జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ అభ్యర్థులను, 14 విదానసభ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఖచ్చితంగా నడుస్తుందని అన్నారు. బిజదకు ఈ ఏడాదితో గడువు ముగిసిందని, వారి అవినీతి ప్రభుత్వం నడిపేందుకు భాజపా ఇక అంగీకరించదు అని అన్నారు. అభ్యర్థులను గెలిపించి పద్మం వికాసానికి తోడ్పడాలని కోరారు. పట్టకాలికి చెందిన విద్యార్థిని మనీషా మోదీ చిత్రపటాన్ని స్వయంగా పెన్సిల్లో చిత్రికరించి ఆయనకు బహుకరించింది. సమావేశంలో ఒక లక్ష 30 వేల మంది జనాభా సభ్యులు పాల్గొన్నట్టు అధికారులు అంచనా వేశారు. కట్టుదిట్టమైన భద్రతతో సమావేశం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని