logo

ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థులు వీరే

ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు నిలిచారు.

Published : 30 Apr 2024 06:24 IST

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు నిలిచారు. పోటీలో ఉన్న వారి వివరాలిలా.. కారుమూరి సునీల్‌ కుమార్‌ (వైకాపా), కావూరి లావణ్య (కాంగ్రెస్‌), నిట్టా అఖిల ధరణిపాల్‌ (బీఎస్పీ), పుట్టా మహేశ్‌కుమార్‌ (తెదేపా), అజయ్‌బాబు బోడా (నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ), గొడుగుపాటి వీరరాఘవులు (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), బైరబోయిన మాల్యాద్రి (భారత చైతన్య యువజన పార్టీ), మెండెం సంతోష్‌ కుమార్‌ (లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ), రాజేశ్వరరావు కొండ్రు (భారతీయ జవాన్‌ కిసాన్‌ పార్టీ), రుద్రపాక రత్నారావు (ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి), అగస్టీన్‌ కొమ్మిన, జీవ దేవ దయాకర్‌ కండవల్లి, బొకినాల కోటేశ్వరరావు (స్వతంత్ర).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని