logo

కార్మికులకు భరోసా

తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

Published : 04 May 2024 04:03 IST

సమావేశంలో మాట్లాడుతున్న కూటమి అభ్యర్థి రాధాకృష్ణ

తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రేలంగి ఆటో యూనియన్‌ వర్కర్స్‌, స్వర్ణకార సంఘం, ప్రింటర్స్‌ అసోసియేషన్‌, తణుకు ప్రైవేట్‌ మెడికల్‌ ల్యాబ్స్‌ అసోసియేషన్‌ నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటో కార్మికులు, సొంత వాహన డ్రైవర్లకు చేయూతనిస్తామన్నారు.

న్యూస్‌టుడే, తణుకు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని