logo

బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం

బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published : 19 Apr 2024 03:12 IST

రథోత్సవంలో  పాల్గొన్న భక్తులు

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామనామ స్మరణతో సీతారాముల రథోత్సవం ముందుకు కదిలింది. పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. అనంతరం ధూళి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూప£రింటెండెంట్‌ వెంకటస్వామి, ఆలయాధికారి కృష్ణమూర్తి, వేదపండితులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని