logo

‘పది’లో విద్యార్థుల ప్రతిభ

జిల్లాలో సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు.

Published : 23 Apr 2024 05:21 IST

జిల్లాలో సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గ మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసించిన బాలలు అనేక సబ్జెక్టుల్లో తమదైన స్థాయిలో చక్కటి మార్కులు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల  ప్రశంసలు అందుకున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. 

న్యూస్‌టుడే, క్లస్టరు బృందం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు