మాజీ సీఎం కిరణ్ రాకతో పుంజుకున్న భాజపా బలం
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి రాకతో నిమ్మనపల్లెలో భాజపా బలం పుంజుకుందని నిమ్మనపల్లె మాజీ సర్పంచి రెడ్డివారి పెమ్మిరెడ్డి తనయుడు సునీల్కుమార్రెడ్డి అన్నారు.
నిమ్మనపల్లెలో సునీల్కుమార్రెడ్డి స్వగృహంలో మాట్లాడుతున్న నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా, నాయకులు
నిమ్మనపల్లె, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి రాకతో నిమ్మనపల్లెలో భాజపా బలం పుంజుకుందని నిమ్మనపల్లె మాజీ సర్పంచి రెడ్డివారి పెమ్మిరెడ్డి తనయుడు సునీల్కుమార్రెడ్డి అన్నారు. ఈ నెల 6న సునీల్కుమార్రెడ్డి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. బుధవారం కలికరిలో ప్రధాని మోదీరాక సందర్భంగా జరుగుతున్న ఉమ్మడి తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి సభ విజయవంతానికి స్థానిక నాయకులతో కలసి జన సమీకరణ చేపట్టారు. కిరణ్కుమార్రెడ్డి ఎంపీగా, ప్రధానిగా మోదీ గెలుపుతో రాజంపేట పార్లమెంట్ స్థానం వారి చల్లని ఆశీస్సులతో అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతుందన్నారు. మండలంలో తనకున్న పట్టుతో ఉనికిని చాటి కూటమి అభ్యర్థుల విజయానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. సునీల్కుమార్రెడ్డి చేరిక కార్యక్రమంలో మాజీ సీఎం తనయుడు నిఖిలేష్రెడ్డి, మదనపల్లె తెదేపా అభ్యర్థి షాజహాన్బాషా, తెదేపా నాయకులు రాటకొండ బాబురెడ్డి, చింతపర్తి రెడ్డెప్పరెడ్డి, రాజన్న, మల్లికార్జున, శ్రీనివాసులురెడ్డి, శివ గంగిరెడ్డి, వ్యాపారవేత్త ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
[ 20-05-2024]
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. -
ఎవరికో నవ వసంతం
[ 20-05-2024]
యువత... జ్వలించే కాంక్ష, అవినీతిని ఎదురించే తత్వం, అక్రమాలను అంగీకరించని స్వభావం, ఉపాధి లేమిని సహించని నైజం, సమాజ సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వం అలాంటి వారు ఓటెత్తితే తప్పనిసరిగా అది మార్పుకు శ్రీకారం చుట్టినట్లే. -
వివాదాస్పద భూమిలో కంచె ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్థులు
[ 20-05-2024]
సిద్దవటం మండలంలోని కడపాయపల్లెలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయమై ఆదివారం అధికారులను గ్రామంలోకి రాకుండా స్థానిక దళితులు అడ్డుకున్నారు. -
ఎన్నికల అలవెన్సుల మంజూరుకు డిమాండు
[ 20-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఎన్నికల అలవెన్సును తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ -
అందాల కొండ... నష్టాలే నిండా!
[ 20-05-2024]
రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీహిల్స్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. గత ఏడాది వేసవి సీజన్తో పోల్చిచూస్తే పర్యాటకుల సంఖ్యతో పాటు వ్యాపారాలు పడిపోయాయి. -
ఎండుతున్న చీనీతోటలు.. అన్నదాతలకు కన్నీళ్లు
[ 20-05-2024]
చీనీపంట అంటేనే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. కానీ ప్రస్తుతం చీడపీడలతో ఎండిపోతున్నాయి. -
సౌరభం.. సులభంగా శుభ్రం
[ 20-05-2024]
దేశంలో ఎక్కడ చూసినా సోలార్ వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా... దానిపై పడి దుమ్ము, ధూళీ కారణంగా ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గి నష్టం వచ్చే అవకాశం ఉంది. -
వేసవి వినోదం... విజ్ఞాన సంబరం
[ 20-05-2024]
ఒకనాడు వేసవి సెలవులంటే పిల్లలంతా బంధువుల ఇంటికి.. విహార యాత్రలకు వెళ్లేవారు. -
ఇసుక తోడేళ్ల పాపం... తలా పిడికెడు
[ 20-05-2024]
మండలంలోని దర్జిపల్లి శివారులో (గొల్లపల్లి రేవు పేరిట) అధికారులు రెండు నెలల కిందట అనుమతిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!