Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20-10-2021)
Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవారాధన శుభప్రదం.
మనోధైర్యంతో చేసే పనులు సత్పలితాన్ని ఇస్తాయి. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. సౌమ్య సంభాషణ అవసరం. దైవారాధన మానవద్దు.
ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రీరామనామాన్ని జపిస్తే మంచిది.
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.
అనుకున్నది సాధిస్తారు. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా సత్ఫలితాలను అందుకుంటారు. ధర్మ కార్యాచరణ చేస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. విష్ణు దర్శనం శుభప్రదం.
కొత్త పనులు చేపడతారు. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల శీఘ్ర ఫలితాలు సొంతం అవుతాయి. ఉత్సాహంతో ముందుకు సాగి విజయవంతమైన ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవ శ్లోకాలు చదివితే మంచిది.
పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. ముందుచూపుతో వ్యవహరించాలి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.
కష్టానికి తగిన ఫలితాలు సొంతం అవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించే ముందు లాభ నష్టాలను అంచనా వేసి ముందుకు సాగండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. దుర్గా దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని పనిచేయండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఎవరినీ పట్టించుకోకుండా మీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. ఇబ్బందులు దరిచేరవు. సూర్య ధ్యానం శుభప్రదం.
పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. లక్ష్మీధ్యానం చేయండి.
శుభకాలం. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీ ప్రతిభ,పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సహకారం ఉంది. వ్యాపారంలో లాభదాయకమైన కాలం. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు