Andhra News: ఆన్‌లైన్‌లో శ్రీశైలం దర్శన టిక్కెట్లు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు దరశనం టిక్కెట్లను

Updated : 21 Feb 2022 09:50 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్‌  చేసుకోవచ్చని దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తెలిపారు. 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు రూ.200 శీఘ్రదర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రోజుకు 5 వేల శీఘ్ర దర్శనం, 2 వేల అతి శీఘ్ర దర్శనంతోపాటు 12 స్లాట్‌  ఉచిత దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని