IRCTC: 6 టికెట్ల కంటే ఎక్కువ బుక్ చేయాలా?
ఐఆర్-సీటీసీలో నెలకు ఆరు కంటే ఎక్కువ (గరిష్ఠంగా 12) రైల్వే టికెట్లను బుక్ చేయాలంటే ఇకపై మీ ఆధార్ను ఐఆర్-సీటీసీ అకౌంట్తో లింక్ చేయాల్సిందే. మరి ఆధార్తో ఐఆర్-సీటీసీ లింక్ చేయడమెలా?
ఇంటర్నెట్ డెస్క్: ఐఆర్సీటీసీలో నెలకు ఆరు కంటే ఎక్కువ (గరిష్ఠంగా 12) రైల్వే టికెట్లను బుక్ చేయాలంటే ఇకపై మీ ఆధార్ను ఐఆర్సీటీసీ అకౌంట్తో లింక్ చేయాల్సిందే. ఈ మేరకు ఆధార్ లింక్ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్టీసీ) తప్పనిసరి చేసింది. అయితే, అకౌంట్తో ఆధార్ లింక్ చేయని వినియోగదారులు గరిష్ఠంగా ఆరు రైల్వే టికెట్లను యథావిథిగా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. మరి ఆధార్తో ఐఆర్సీటీసీ లింక్ చేయడమెలాగో తెలుసుకుందామా?
ఆధార్ లింక్ చేయండిలా..
1. మొబైల్తో కాకుండా డెస్క్టాప్లో ‘ఐఆర్సీటీసీ’ ఓపెన్ చేసి మీ అకౌంట్తో లాగిన్ అవ్వండి.
2. ఆపై ‘మై అకౌంట్’పై క్లిక్ చేసి.. డ్రాప్డౌన్లో వచ్చిన ‘లింక్ యువర్ ఆధార్’ను సెలెక్ట్ చేసుకోండి.
3. అనంతరం ఓపెన్ అయిన లింక్ ఆధార్ కేవైసీ పేజీలో.. మీ ఆధార్ ఖాతా పేరు, నంబర్ నమోదు చేసి, నిబంధనలపై ఒక లుక్కేసి.. ఓటీపీ కోసం క్లిక్ చేయండి.
4. మీ ఆధార్ అటాచ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని సరి చూసుకొని ముందుకెళ్లండి.
5. ఆపై చెక్బాక్స్లో మీ వివరాలను ఓసారి సరిచూసి ప్రక్రియను పూర్తిచేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM