Hyderabad : ఓయూలో ఆన్లైన్ తరగతుల కొనసాగింపు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్లైన్ తరగతులను కొనసాగించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 12 వరకు బోధన సిబ్బంది ఆన్లైన్లోనే తరగతులు
హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్లైన్ తరగతులను కొనసాగించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 12 వరకు బోధన సిబ్బంది ఆన్లైన్లోనే తరగతులు బోధించాలని తెలిపింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తగ్గుతున్నందువల్ల రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలను యథావిధిగా నడపాలని ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే.కానీ, విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచు ఓయూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులు : జేఎన్టీయూహెచ్
మరోవైపు ఆన్లైన్,ఆఫ్లైన్ తరగతులను నిర్వహించాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో మొదటి, రెండు సంవత్సరాలకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించనున్నారు. మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకు ఆఫ్లైన్లో తరగతులు నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు