పైపులైన్ లీకేజీ.. కొట్టుకుపోయిన వేరుశనగ పంట
అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం పాపంపల్లి గ్రామం వద్ద వెంకటేశులు అనే రైతు పొలంలో శ్రీరామిరెడ్డి నీటి పథకం పైపులైన్ పగిలింది.
కళ్యాణదుర్గం గ్రామీణం: అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం పాపంపల్లి గ్రామం వద్ద వెంకటేశులు అనే రైతు పొలంలో శ్రీరామిరెడ్డి నీటి పథకం పైపులైన్ పగిలింది. దీంతో ఎకరా వేరుశనగ పంట నీటిలో కొట్టుకుని పోయింది. సుమారు రూ.30 వేల వరకు పంటనష్టం జరిగిందని బాధిత రైతు తెలిపారు. పైపులైన్ మరమ్మతుకు పక్కనే ఉన్న గేట్వాల్ తెరవడంతో నీరంతా ఒక్కసారిగా పైకి ఎగసిపడి పౌంటెయిన్ను తలపించింది. శాశ్వత పైపు లైన్ను ఏర్పాటు చేసి నీళ్ల లీకేజీని అరికట్టాలని ఈ సందర్భంగా రైతులు అధికారులను కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం