Ap News: పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద.. సముద్రంలోకి 1.36 లక్షల క్యూసెక్కుల నీరు
పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో దిగువకు వదులుతున్న నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 1,52,318 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణా డెల్టాలోని తూర్పు, పశ్చిమ కాలువలకు..
విజయవాడ: పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో దిగువకు వదులుతున్న నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 1,52,318 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణా డెల్టాలోని తూర్పు, పశ్చిమ కాలువలకు దాదాపుగా 15,368 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. మిగిలిన 1.36 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజీలోని అన్ని గేట్లను ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ క్రస్ట్ లెవల్ స్థాయికి మించి నీటి ప్రవాహం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి గడిచిన కొన్ని రోజులుగా నిత్యం సగటున 30వేల క్యూసెక్కుల వరకూ నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త