Tirumala : హనుమంత వాహనంపై మలయప్పస్వామి అభయం

ఆరో రోజున ఉదయం హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు అభయం ఇచ్చారు.

Updated : 23 Sep 2023 11:54 IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆరో రోజున ఉదయం హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు అభయం ఇచ్చారు. శనివారం సాయంత్రం 4గంటల నుంచి స్వర్ణరథంపై భక్తులకు శ్రీవారు అభయప్రదానం చేస్తారు. మహిళా భక్తులే స్వర్ణరథం లాగడం ప్రత్యేకత. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని