Tirumala : హనుమంత వాహనంపై దర్శనమిస్తున్న శ్రీనివాసుడు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆరో రోజున ఉదయం హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు అభయం ఇచ్చారు. శనివారం సాయంత్రం 4గంటల నుంచి స్వర్ణరథంపై భక్తులకు శ్రీవారు అభయప్రదానం చేస్తారు. మహిళా భక్తులే స్వర్ణరథం లాగడం ప్రత్యేకత. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవలు జరగనున్నాయి
Updated : 23 Sep 2023 12:17 IST
1/23
2/23
3/23
4/23
5/23
6/23
7/23
హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీనివాసుడు
8/23
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చిన భక్తులు
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
-
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
-
కేఎల్తో సంజీవ్ గోయెంకా సీరియస్ చాటింగ్ .. నెట్టింట హాట్ టాపిక్
-
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
-
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ.25 కోట్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM