NTR: ఎన్టీఆర్ నటించిన ఆ సినిమాకు అభిమానులెవ్వరూ వెళ్లాలనుకోలేదు..: పరుచూరి
ఎన్టీఆర్ (NTR) నటించిన పలు సినిమాల తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
హైదరాబాద్: నందమూరి తారక రామారావు (NTR) నటించిన కొన్ని చిత్రాల గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) మాట్లాడారు. ఒక అభిమానిగా ఆయనకెంతో ఇష్టమైన ఎన్టీఆర్ చిత్రాల గురించి వివరించారు. పరుచూరి పలుకుల్లో (Paruchuri Palukulu) భాగంగా ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు కొన్నింటి గురించి ప్రస్తావించారు. అందులో రామారావు నటనపై ప్రశంసలు కురిపిస్తూ ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు.
‘‘ఆరోజుల్లో ఎన్టీఆర్, నాగేశ్వరావు ఇద్దరూ సాంఘిక చిత్రాల్లో నటించేవారు. ‘కన్యాశుల్కం’తోనే (Kanyasulkam) తానేంటో ఎన్టీఆర్ నిరూపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘కలిసివుంటే కలదు సుఖం’లో (Kalasi Vunte Kaladu Sukham) ఆయన పోస్టర్ చూసి చాలా మంది అభిమానులు ఆ సినిమాకు వెళ్లాలనుకోలేదు. వాళ్లు ఎంతగానో అభిమానించే హీరోను దివ్యాంగుడి పాత్రలో చూడాలా? అనుకున్నారు. కానీ ఆ సినిమా క్లైమాక్స్లో ప్రేక్షకులంతా ఈలలు వేశారు. ఆ చిత్రం ఎవరైనా చూడని వాళ్లుంటే ఎన్టీఆర్ నటన కోసమైనా కచ్చితంగా చూడాలి.
అలాగే ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ‘రక్త సంబంధం’ అద్భుతంగా ఉంటుంది. అప్పటి వరకు ఆయన పక్కన హీరోయిన్గా చేసిన సావిత్రిగారు ‘రక్తసంబంధం’లో ఆయనకు చెల్లెలిగా చేసి మెప్పించారు. ఈ సినిమా 25 వారాలు ఆడింది. అలాగే ఎన్టీఆర్ కెరీర్లో ‘గుండమ్మకథ’ మరో అద్భుతం. ఇప్పటి సినిమాలు చూసేవారంతా ఒక్కసారి ‘గుండమ్మకథ’ చూడాలి. అందులో ఎన్టీఆర్ వేషధారణ ఆయన డైలాగులు అందరినీ ఆకట్టుకుంటాయి. అలాగే ‘బడిపంతులు’లో ఎన్టీఆర్ ముసలివాడిగా కనిపించారు. టీచర్ల కష్టాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా జీవితకాలం గుర్తుంటుంది. ఇక ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘జస్టిస్ చౌదరి’ ఈ సినిమాల్లో ఎన్టీఆర్లోని సంపూర్ణమైన నటుడు బయటకు వచ్చారు’’ అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. నందమూరి తారక రామారావు నటించిన ప్రతి సినిమాను ప్రేమిస్తానని పరుచూరి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్
చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్ అన్నారు. -
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది. -
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)