వ్యక్తులు కన్నా.. వ్యవస్థలే శాశ్వతం: చంద్రబాబు

నిమ్మగడ్డ రమేశ్‌ను ఎస్‌ఈసీగా నియమించాలంటూ గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను వైకాపా ప్రభుత్వం పాటించాలని తెదేపా డిమాండ్‌ చేసింది.

Published : 24 Jul 2020 22:29 IST

అమరావతి: నిమ్మగడ్డ రమేశ్‌ను ఎస్‌ఈసీగా నియమించాలంటూ గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను వైకాపా ప్రభుత్వం పాటించాలని తెదేపా డిమాండ్‌ చేసింది.  రమేశ్‌ కుమార్‌ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వీలైతే పైకోర్టులకు కూడా వెళ్లాలన్నారు. ‘నా ఇష్టం-నా పాలన’ అనే ధోరణిని పక్కన పెట్టి వ్యవస్థలను కాపాడండని కోరారు. వ్యక్తుల కన్నా వ్యవస్థలే శాశ్వతమని చంద్రబాబు అన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని