geeta reddy: గీతారెడ్డి దంపతులకు కరోనా 

కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు ప్రముఖులను వదలడం లేదు. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు గీతారెడ్డి దంపతులు కరోనా బారిన పడ్డారు. గీతారెడ్డి,

Published : 17 May 2021 01:28 IST

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు ప్రముఖులను వదలడం లేదు. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు గీతారెడ్డి దంపతులు కరోనా బారిన పడ్డారు. గీతారెడ్డి, ఆమె భర్త రామచంద్రారెడ్డిలకు కరోనా పాజిటివ్‌గా ఈరోజు నిర్ధారణ అయింది. దీంతో వారు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని