అమరవీరుల విగ్రహాలను ఏర్పాటుచేయాలి
అమరవీరులైన భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల విగ్రహాలను దేశవ్యాప్తంగా విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఈనాడు, అమరావతి: అమరవీరులైన భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల విగ్రహాలను దేశవ్యాప్తంగా విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీచేశారు. ‘వీరి పోరాట స్ఫూర్తిని యువతకు తెలియజేసేలా స్మారక స్తూపాలను నెలకొల్పాలి’ అని పేర్కొన్నారు.
ముగ్గురి మృతి బాధాకరం
విశాఖలో మూడు అంతస్తుల ఇల్లు కూలిపోయి, ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పట్ల పవన్ కల్యాణ్ విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాల వారికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ‘పాత భవనాలతో అనునిత్యం ప్రమాదం వెంటాడుతూనే ఉంటుంది. ఇటువంటి భవనాల తొలగింపు అధికారులకు ఎంతటి కష్టమో తెలుసుకోగలను. కేవలం నోటీసులు ఇచ్చి.. ఊరుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా యజమానులకు ఉదారంగా సాయపడాలి’ అని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Yash: మరో రామాయణం సిద్ధం.. రాముడిగా రణ్బీర్, రావణుడిగా యశ్..!
-
Sports News
WTC Final: తొలి క్రికెటర్గా ట్రావిస్ హెడ్ ఘనత.. మొదటి రోజు ఆటలో రికార్డుల జోరు!
-
Crime News
Crime News: ముంబయిలో సహజీవన భాగస్వామిని ముక్కలు చేసి..ఆపై కుక్కర్లో ఉడికించి..!
-
General News
Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్రావు
-
India News
Wrestlers Protest: బ్రిజ్భూషణ్పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ