గాలిలో దీపంగా యువత భవిత!
రాష్ట్ర యువత భవిత గాలిలో దీపంగా మారిందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి.. ఇంగ్లీష్ బానిస మనస్తత్వాన్ని తిరిగి పసిబిడ్డల లేత మనస్సుల్లో జోప్పించడమే ‘ఎజెండా’గా పెట్టుకున్న ‘అభినవ మెకాలే’ జగన్ పాలనలో యువతకు భవిష్యత్తు లేకుండాపోతోంది.
భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్
ఈనాడు-అమరావతి : రాష్ట్ర యువత భవిత గాలిలో దీపంగా మారిందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి.. ఇంగ్లీష్ బానిస మనస్తత్వాన్ని తిరిగి పసిబిడ్డల లేత మనస్సుల్లో జోప్పించడమే ‘ఎజెండా’గా పెట్టుకున్న ‘అభినవ మెకాలే’ జగన్ పాలనలో యువతకు భవిష్యత్తు లేకుండాపోతోంది. జాతీయ విద్యా సంస్థల స్థానాల్లో (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్) ఏపీకి చెందిన ప్రభుత్వ విద్యాలయాల ర్యాంకులు దారుణంగా పడిపోయాయి. ప్రతిష్ఠాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం ర్యాంకు కూడా పడిపోవడం దారుణం. విద్యా ప్రమాణాలు పెంచే మేధావులను కాకుండా...రాజకీయ తొత్తులుగా పనిచేసే ‘జోకర్ల’ను వీసీలు నియమించడమే ప్రస్తుత దుస్థితికి కారణం...’’ అని పేర్కొంటూ మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. దీనికి ‘ఈనాడు’లో విశ్వవిద్యాలయాలకు వచ్చిన ర్యాంకుల కథనాన్ని జత చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM