నాడు గౌరవం.. నేడు అగౌరవం..: చర్చనీయాంశమైన బుద్ధా వెంకన్న ట్వీట్
‘కోవర్టు అని తెలియక చంద్రబాబు నీకు ఆ రోజు ఇచ్చిన గౌరవం.. నువ్వు కోవర్టు అని తెలుసు కాబట్టి జగన్రెడ్డి నీకు ఇచ్చిన అగౌరవం ఇది..!’ అంటూ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న..
ఈనాడు, అమరావతి: ‘కోవర్టు అని తెలియక చంద్రబాబు నీకు ఆ రోజు ఇచ్చిన గౌరవం.. నువ్వు కోవర్టు అని తెలుసు కాబట్టి జగన్రెడ్డి నీకు ఇచ్చిన అగౌరవం ఇది..!’ అంటూ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. విజయవాడ ఎంపీ కేశినేని నానిని ఉద్దేశించి చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇటీవల చంద్రబాబు దంపతులు దుర్గగుడి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఎంపీ కేశినేని నానికి ఆయన నమస్కరించి, వెంటబెట్టుకుని నడిచారు. పార్టీ మారి వైకాపాలో చేరిన తర్వాత శుక్రవారం విజయవాడలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు వచ్చిన సీఎం జగన్కు ఎంపీ కేశినేని రెండు చేతులతో నమస్కరిస్తున్నా.. కనీసం పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. ఈ రెండు వీడియోలను బుద్దా వెంకన్న ట్వీట్కు జతచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!