సీఎంను విమర్శిస్తే పథకాలు రద్దు చేస్తాం
ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు పొందుతూ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఎవరైనా విమర్శిస్తే వారి సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని ఉప ముఖ్యమంత్రి.....
ఉపమఖ్యమంత్రి రాజన్నదొర
మెంటాడ, న్యూస్టుడే: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు పొందుతూ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఎవరైనా విమర్శిస్తే వారి సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర హెచ్చరించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో సోమవారం జరిగిన చేయూత పథకం చెక్కు పంపిణీ సభలో రాజన్నదొర మాట్లాడుతూ.. కొందరు గిట్టనివారు పథకాలు పొందుతూ సీఎం జగన్, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఈ పద్ధతి సరికాదని చెప్పారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో ఉన్నది రైతులు కాదని, తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలని విమర్శించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు నుంచి బయటపడాలంటే విశాఖలో రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?