Kishan Reddy: తెలంగాణ విమోచన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: కిషన్‌రెడ్డి

గతేడాది కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్‌లో విమోచన ఉత్సవాలను నిర్వహించామని, ఈ సారి కూడా అదే తరహాలో నిర్వహిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు.

Published : 12 Sep 2023 15:20 IST

హైదరాబాద్‌: తెలంగాణ విమోచన ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారికంగా నిర్వహించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మజ్లిస్‌ కనుసన్నల్లో పని చేస్తూ విమోచన ఉత్సవాలను విస్మరించారని ధ్వజమెత్తారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్‌లో విమోచన ఉత్సవాలను నిర్వహించామని ఈసారి కూడా అదే తరహాలో నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని