KTR: పార్టీ.. కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమే: కేటీఆర్
గత పదేళ్లలో పార్టీ, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్: కారు సర్వీసింగ్కు పోయిందని.. తిరిగి వంద స్పీడుతో వస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గత పదేళ్లలో పార్టీ, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమేనన్నారు. చేవెళ్లలో పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పాలనలో 6.50 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. కనీసం మంత్రిగా కూడా పని చేయని వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు పడలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో సమయానికి పెట్టుబడి సాయం అందించాం. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
-
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
-
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు