దోచుకోవడానికే విశాఖలో రాజధాని: అయ్యన్న

రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉంటే.. సీఎం జగన్‌ మూడు ముక్కలాట ఆడుతారా? అని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రులు మండిపడ్డారు. ఏపీలో మూడు రాజధానుల విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 29వేల రైతు కుటుంబాలకు అన్యాయం

Published : 04 Aug 2020 00:53 IST

అమరావతి: రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉంటే.. సీఎం జగన్‌ మూడు ముక్కలాట ఆడుతారా? అని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఏపీలో మూడు రాజధానుల విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 29వేల రైతు కుటుంబాలకు అన్యాయం జరిగితే పట్టించుకోరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దోచుకోవడానికే విశాఖలో రాజధానిని పెట్టారని ఆరోపించారు. ఇప్పటికే ఆరు వేల ఎకరాలు కాజేశారని, ధరలు పెంచి అమ్మేందుకు చూస్తున్నారని విమర్శించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు