పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు.
తద్వారా ఓటర్లను ప్రలోభపెట్టాలని వైకాపా కుతంత్రం
రూ.14 వేల కోట్ల నిధులను వివిధ ప్రభుత్వ ఖాతాల్లో దాచారు
తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. జనవరి 23 నుంచి మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చేదాకా నొక్కిన బటన్ల సొమ్మును ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. అంటే ఇవన్నీ ఉత్తుత్తి బటన్లేనా? అని నిలదీశారు. వాటికి సంబంధించిన రూ.14 వేల కోట్ల సొమ్మును వివిధ ప్రభుత్వ శాఖల ఖాతాల్లో ఎందుకు దాచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి భాగస్వామిగా ఉన్నారని విమర్శించారు. నిధుల జమకు ఈసీ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వెళ్లడంతో ఈ వ్యవహారం బయటపడిందన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జనవరి 23 నుంచి ఆసరా, వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలకు సంబంధించిన బటన్లను సీఎం జగన్ నొక్కారు. నగదు బదిలీ అయినట్టు లబ్ధిదారులకు భ్రమ కలిగించారు. వాస్తవానికి జమ చేయకుండా పెండింగ్ పెట్టారు. నిధుల్ని ఆయా శాఖల ఖాతాల్లోనే ఉంచారు. ఎన్నికలకు ముందు తాయిలాలుగా వాడుకోవాలనే ఈ కుట్ర చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ బిజినెస్ రూల్స్కు వ్యతిరేకం కాదా?
‘ఆయా పథకాల కింద ఖర్చు చూపించాక లబ్ధిదారులకు నగదు బదిలీ చేయకపోవడం ఎంతవరకు సమంజసం? నిధుల్ని ప్రభుత్వ ఖాతాల్లో ఉంచడం బిజినెస్ రూల్స్కు వ్యతిరేకం కాదా? సీఎస్కు తెలియకుండా ఈ వ్యవహారం జరుగుతుందా? వైకాపాకు కొమ్ముకాసేలా తీసుకున్న ఈ నిర్ణయం ముమ్మాటికీ నేరపూరితమే?’ అని విజయ్కుమార్ మండిపడ్డారు. మార్చి నెలలో రూ.13 వేల కోట్లు అడ్డగోలుగా వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టినప్పుడు ప్రజలు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. సీఎస్తోపాటు ఆయా శాఖల అధిపతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
బాధితుల వేదన ప్రసారం చేయడం తప్పెలా అవుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
అధికారులను మార్చిన చోటే ఘర్షణలు జరిగాయని వైకాపా ఆరోపిస్తోందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. -
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
లోక్సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ అనంతరం ‘ఇండియా’ కూటమి ఓటమి ఖాయమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
కేంద్రంలో మూడోసారి భాజపా అధికారం సాధిస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా దీమా వ్యక్తంచేశారు. భారత్లో పీవోకే విలీనం ఖాయమని మరోసారి పేర్కొన్నారు. -
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
పల్నాడులో జరిగిన అల్లర్లను తానే సృష్టించినట్లు వైకాపా నేతలు విష ప్రచారం చేస్తున్నారని లావు శ్రీకృష్ణదేవరాయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైకాపా నేతలు దాడి చేసిన ఘటనపై ఏపీ తెదేపా అధ్యక్షుడు ఈసీ, డీజీపీకి డీజీపీకి లేఖ రాశారు. -
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన సీఎం సోదరుడుకి అనూహ్య పరిస్థితి ఎదురైంది. -
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
PM Modi: రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో తాను సంపాదించుకున్న విశ్వాసం ఫలితమే తనకు ‘బ్రాండ్ మోదీ’ అనే గుర్తింపునిచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. తానో కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. -
ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ
సార్వత్రిక ఎన్నికల వేళ.. బీజేడీ ప్రభుత్వ విధానాలను ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఈసందర్భంగా పూరీ ఆలయ భాండాగారం ప్రస్తావన తెచ్చారు. -
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి మేడ్చల్ పరిసరాలలోని ఆస్తులపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. -
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
Lok Sabha Elections: ఐదో విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రాహుల్గాంధీ వంటి ప్రముఖులు ఉన్నారు. -
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపొందుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ పేర్కొన్నారు. -
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. -
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే బాలీవుడ్కు వీడ్కోలు పలుకుతానని హిమాచల్ప్రదేశ్లోని మండీ భాజపా అభ్యర్థి, సినీనటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
బెంగాల్లో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట పార్టీ అధ్యక్షుడు ఖర్గే పోస్టర్ల చెరిపివేత
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పోస్టర్లను, హోర్డింగ్లను దుండగులు చెరిపి వేశారు. -
రుణమాఫీ అమలుకు అడ్డుపడుతున్న భాజపా, భారాస
రైతులకు వెంటనే రుణమాఫీ అమలు కాకుండా భాజపా, భారాస నేతలే అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. -
విపక్ష నేతలంతా రావణుడి అనుచరులే..
విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలంతా రావణుడి అనుచరులని.. సనాతన ధర్మాన్ని, ప్రధాని మోదీని, భాజపాను, ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటమే వారి పని అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు